వ్యాసరచన పోటీలు

✨ వ్యాసరచన పోటీలు*

★ కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహణ. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనేలా వివిధ శీర్షికల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.




★ ఉత్తమ వ్యాసాలు ద్వారా గెలుపొందిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొనే అవకాశం.

★ పబ్లిక్‌ పరీక్షలను ఎదుర్కోవడంపై ప్రధాన మంత్రి విద్యార్థులకు సూచనలు ఇవ్వనున్నారు.

★ ఎంపిక చేసిన విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 16న న్యూ ఢిల్లీలోని తలకతోరా స్టేడియంలో పరీక్షా పే, చర్చ-2020 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

★ అన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.

★ ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో ఈ నెల 23వ తేదీలోగా పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి.

★ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 28 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం.



★ మరిన్ని వివరాలను, వ్యాసాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా అప్ లోడ్ చేయవచ్చు...
👇🏻👇🏻👇🏻
http://www.mygov.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వ్యాసరచన పోటీలు"

Post a Comment