విద్యా సంవత్సరం ఆరంభంలోనే బుక్స్‌, స్కూల్‌ కిట్లు

విద్యా సంవత్సరం ఆరంభంలోనే బుక్స్‌, స్కూల్‌ కిట్లు

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి
పుస్తకాలు సహా స్కూలు కిట్లను విద్యార్థులకు అందించాలని
సీఎం అధికారులను ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ
పెడుతున్నందున పాఠ్యాంశాల తయారీపైనా చర్చించారు.
94,889 మంది టీచర్లకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై
శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ
ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌లో మంచి పరిజ్ఞానం ఉందన్న విష
యం శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడైందని, ఆంగ్లంలో
బోధన పట్ల ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఉన్నారని వివరిం
చారు. స్కూళ్లలో ర్‌ 6 తరగతుల్లోకి ప్రవేశించే విద్యార్థులకు

సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌, ప్రణాళికా శాఖ డిప్యూటీ సెక్రటరీ, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్‌, వసుధ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.వెంకట రామరాజు, లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో చావా పాలు, హెటిరో డ్రగ్స్‌ ఎండీ వంశీకృష్ణ, రెయిన్‌ కార్బన్‌ సీజీఎం ఆదినారా యణస్వామి, సీఎఫ్‌ఎం జి.ఆర్‌.కుమార్‌, ఆదిలీల ఫౌండేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యా సంవత్సరం ఆరంభంలోనే బుక్స్‌, స్కూల్‌ కిట్లు"

Post a Comment