ఏపీలో ఆర్టీసీ విలీనంపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు

*♦ఏపీలో ఆర్టీసీ విలీనంపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు*

*🔸ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు*
*ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.*

 *🔹ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖల ఉన్నతాధికారులను ఈ గ్రూప్‌లో సభ్యులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారవాణా శాఖ, పోస్టుల డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్‌ గ్రూప్‌ దృష్టిసారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.*

 *🔸జీతాల చెల్లింపు, పే స్కేల్‌ అంశాల్లో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 15లోపు నివేదిక ఇవ్వాలని వర్కింగ్‌ గ్రూప్‌ను ప్రభుత్వం ఆదేశించింది.*


1. In the Government Order 4th read above, a Committee with the following members 
was constituted to examine all the aspects related to the process of merger of 
Establishment of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) with GoAP, 





as per the Terms of Reference


🍁🍃🍁🍃🍁🍃

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ఆర్టీసీ విలీనంపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు"

Post a Comment