60 ఏళ్ల చరిత్రలో తొలి మహిళ
- రాష్ట్రపతి పతకం పొందిన కవితా గోపాల్
- ఐఐటీ మద్రా్సలో మొదటి యువతిగా రికార్డు
బీటెక్ సీఎస్ఈలో అత్యధిక సీజీపీఏ 9.95తో ఎం.విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారం, బి.రవిచ్రందన్ స్మారక పురస్కారం కూడా కవిత అందుకొన్నారు. కాంచీపురం జిల్లా అణుపురంలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూలు, కల్పాకంలోని కేవీవీలో చదివిన కవిత 2015లో ఐఐటీ మద్రాసులో కంప్యూటర్ సైన్స్లో చేరారు
ప్రస్తుతం గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ అవార్డులను పొందటం తనకు అమితానందాన్ని కలిగిస్తోందని కవితా గోపాల్ చెప్పారు
0 Response to "60 ఏళ్ల చరిత్రలో తొలి మహిళ"
Post a Comment