మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు అధికారికంగా మంత్రి విడుదల చేసిన ప్రెస్ బ్రోచర్..
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్ల రికవరీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి
0 Response to "మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు అధికారికంగా మంత్రి విడుదల చేసిన ప్రెస్ బ్రోచర్.."
Post a Comment