ఎస్బీఐ న్యూ రూల్.. మినిమమ్ బ్యాలెన్స్..!

ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. నెలవారి మినిమమ్ బ్యాటెన్స్ పరిమితిని సవరించింది. దీంతో ఎస్పీఐ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాలో తక్కువ మొత్తం ఉన్నా.. 





పెనాల్టీలు కట్టాల్సిన అవసరం లేదు. అయితే తగ్గించిన పరిమితి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే పెనాల్టి కట్టాల్సి వస్తుంది. ఇక నెలవారి మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి విషయానికొస్తే.. పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో ఖాతాదారులు నెలకు వారి అకౌంట్ మొత్తం రూ.3,000 ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రూ. 5000వేలు ఉన్న పరిమితిని రూ.2వేలు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

ఇక బ్యాంక్ ఖాతాలో నెలవారి మినిమమ్ బ్యాలెన్స్ రూ.3000 కలిగి ఉండకపోతే పెనాల్టీ చెల్లించాలి


అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ రూ.1,500 ఉంటే అప్పుడు రూ.10తో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. అదే అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ రూ.750 కన్నా తక్కువగా ఉంటే అప్పుడు రూ.15 పెనాల్టీ కట్టాలి. ఇక సెమీ అర్భన్ ప్రాంతాల్లో నెలవారి మినిమమ్ బ్యాలెన్స్ రూ.2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1000 గా ఉండనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్బీఐ న్యూ రూల్.. మినిమమ్ బ్యాలెన్స్..!"

Post a Comment