రైలు ప్రయాణికులకు శుభవార్త... తగ్గనున్న చార్జీలు
న్యూఢిల్లీ: శతాబ్ధి ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్లలో ప్రయాణం చేసేవారికి రైల్వేశాఖ త్వరలో శుభవార్త చెప్పనుంది. ఈ మూడు రైళ్ల టిక్కెట్ల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించే దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది. రోడ్వేస్, ఎయిర్లైన్ ప్రయాణాలు చవకగా మారిన తరుణంలో రైల్వేశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రైళ్లలో చార్జీలు అధికంగా ఉన్న నేపధ్యంలో ప్రయాణికులు వీటిలో
ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ రైళ్ల నుంచి తగినంత ఆదాయం కూడా లభించడం లేదని తెలుస్తోంది. రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గడచిన కొంతకాలంగా శతాబ్ధి, గతిమన్, తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 50 శాతానికి మించిన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని భర్తీ చేసే ఉద్దేశంతో రైల్వేశాఖ టిక్కెట్ల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు
0 Response to "రైలు ప్రయాణికులకు శుభవార్త... తగ్గనున్న చార్జీలు"
Post a Comment