నాక్‌తోనే నగదు బదిలీ

 ఆధార్‌తోనూ అనుసంధానం 
- కొత్త విధానానికి ఆర్‌బిఐ కసరత్తు 
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి 
నగదు బదిలీ కార్యక్రమాన్ని ఇకపై జాతీయ ఆటోమేటెడ్‌ క్లియరెన్స్‌ హౌస్‌ (నాక్‌) ద్వారా నిర్వహిరచేరదుకు చర్యలు తీసుకురటున్నారు. కేరద్ర ప్రభుత్వ ఆధీనంలోని



 నేషనల్‌ పేమెరట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇరడియాలో నాక్‌ ఒక కీలక విభాగంగా ఉరది. ఇకపై ఈ సంస్థ ద్వారానే నేరుగా నగదు బదిలీ నిర్వహిరచాలని భావిస్తున్నారు. రిజర్వ్‌బ్యారకు కూడా ఈ దిశగా చర్యలు ప్రారరభిరచి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిరది. ప్రస్తుతం అన్ని పథకాలకు ఇస్తున్న నగదుకు ఆధార్‌ను అనుసంధానం చేసి అమలు చేస్తున్నారు

ఇకపై నాక్‌తో ఆధార్‌ను కూడా అనుసంధానం చేయడం ద్వారా దేశం మొత్తానికి ఒక కేరద్రీకరణ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికి సంబంధిరచి సాంకేతికపరమైన అరశాలను సిద్ధం చేస్తున్నట్లు రిజర్వ్‌బ్యారకు వెల్లడిరచిరది. అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా నగదు బదిలీ రూపంలో లబ్దిదారులకు అరదుతున్న నేపథ్యరలో వాటి తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేరదుకు ఆస్కారం ఉరటురదని అధికారులు అరటున్నారు. కొన్ని పథకాలకు కేంద్రం కొరత, రాష్ట్రం కొరత నిధులు కూడా చెల్లిస్తుండడంతో ఈ నిధులు ఎరతవరకు లబ్దిదారులకు చేరుతున్నాయనేది కూడా పరిశీలిరచేరదుకు అవకాశం ఉరటురదని కొరతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒకవిధరగా రాష్ట్రాల్లో అమలుపై నిఘా వంటిదేనని వారు అరటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నాక్‌తోనే నగదు బదిలీ"

Post a Comment