ఆధార్‌ లేకుంటే..బడిలో లేనట్లేనా

*®ఆధార్‌ లేకుంటే..బడిలో లేనట్లేనా?*

*ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ మొదలు*


*🔹కటాఫ్‌ తేదీపైనే అభ్యంతరాలు, తల్లిదండ్రుల ఆందోళన*

*🔸విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్అభ్యరతరంగా విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా ఉపాధ్యాయులు ఉండాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పాఠశాల విద్యాశాఖ పని సర్దుబాటు చేయాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. 


అందులో ఆగస్టు 1 వరకు యడైస్‌లో నమోదైన విద్యార్అభ్యరతరం*యను పరిగణనలోనికి తీసుకోవాలని పేర్కొన్నారు. గతంలో సెప్టెంబరు 30, లేదా డిసెంబరు 31 ప్రామాణికంగా తీసుకునేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆగస్టు 1వ తేదీని  తీసుకోవటంపై అభ్యంతరాలు 



వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతం ప్రవేశాలు కొనసాగుతున్నాయని, పాఠశాలల్లో విద్యార్థులున్నా వారికి ఆధార్‌ లేకపోవటంతో య-డైస్‌లో నమోదు కాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి వారి తల్లిదండ్రులు ఆధార్‌ కేంద్రాలు చుట్టూ తిరుగుతున్నారు. వీరితో కొన్ని రోజులుగా ఆధార్‌ 



కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ఆధార్‌ తెచ్చుకున్నా ఆగస్టు 1 వరకే కటాఫ్‌ తేదీ నిర్ణయించడంతో వీరిని పరిగణనలోనికి తీసుకునే అవకాశం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*.
®

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆధార్‌ లేకుంటే..బడిలో లేనట్లేనా"

Post a Comment