జెండా వందనం చేసే మంత్రులు వీరే
సాక్షి, అమరావతి : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
0 Response to "జెండా వందనం చేసే మంత్రులు వీరే"
Post a Comment