డిసెంబరు 8న సీటీఈటీ
ఈనాడు, దిల్లీ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ)ను డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 18వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి
వివరాలుwww.ctet.nic.inలో ఆగస్టు 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు
0 Response to "డిసెంబరు 8న సీటీఈటీ"
Post a Comment