📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక
*📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక’*
*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనందవేదిక కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. అన్ని తరగతుల్లో ఉదయం 30
నిమిషాలపాటు ఆనందవేదిక పీరియడ్ ఉంటుంది. ఈ ఏడాది నుంచి ఈ కొత్త కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
సమర్థమైన విలువలతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రేమ-వాత్సల్యం, గౌరవం, కృతజ్ఞత, నమ్మకం, సానుభూతి,
అభినందన, ఏకత్వం, నిజాయతీ-జ్ఞానం, అంగీకారం అంశాలపై కథలను పిల్లలకు బోధించాల్సి ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక"
Post a Comment