📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక

*📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక’*


*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనందవేదిక కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. అన్ని తరగతుల్లో ఉదయం 30 


నిమిషాలపాటు ఆనందవేదిక పీరియడ్‌ ఉంటుంది. ఈ ఏడాది నుంచి ఈ కొత్త కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.


 సమర్థమైన విలువలతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రేమ-వాత్సల్యం, గౌరవం, కృతజ్ఞత, నమ్మకం, సానుభూతి, 



అభినందన, ఏకత్వం, నిజాయతీ-జ్ఞానం, అంగీకారం అంశాలపై కథలను పిల్లలకు బోధించాల్సి ఉంటుంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "📚✍నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ‘ఆనంద వేదిక"

Post a Comment