సబ్జెక్టు మార్పులపై కొత్త నిబంధనలు


  • జూలై 15 లోగా పాఠశాలలకు తెలపాలి: సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ, జూలై 30: 
సీబీఎ్‌సఈ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో 10, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు సబ్జెక్టులను మార్చుకోవడంపై ఉన్న నిబంధనలను బోర్డు కఠినతరం చేసింది. 



దీనికోసం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను(ఎ్‌సవోపీ) రూపొందించి అనుబంధ పాఠశాలలకు పంపించింది



. సబ్జెక్టు మారాలనుకునే విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు జూలై 15లోగా సంబంధిత పాఠశాలకు తెలియజేయాలని స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సబ్జెక్టు మార్పులపై కొత్త నిబంధనలు"

Post a Comment