జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు నియామకం పూర్తి వివరాలు...

అమరావతి : ఏపీలోని 13 జిల్లాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంచార్జ్ మంత్రులను నియమించారు. శుక్రవారం ఉదయం ఈ జాబితాను పార్టీ పెద్దలు అధికారికంగా విడుదల చేశారు. 

ఇకపైపై ఈ మంత్రులంతా ఆయా జిల్లాల అభివృద్ధితో పాటు.. నేతల మధ్య సమన్వయంతో పాటు అన్ని కార్యక్రమాలు వీళ్లే చూసుకోనున్నారు.

జిల్లాల వారిగా చూస్తే... 

శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్ 

విజయనగరం - చేరుకువాడ 

శ్రీరంగనాధరాజు   

విశాఖపట్నం

 - మోపిదేవి వెంకటరమణతూర్పుగోదావరి - ఆళ్ల నానిపశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్కృష్ణా - కన్నబాబు గుంటూరు - పేర్ని నాని ప్రకాశం - అనిల్ కుమార్ 

యాదవ్ నెల్లూరు - సుచరిత కర్నూలు - బొత్స సత్యనారాయణ కడప - బుగ్గన రాజేంద్రనాధ్ 

అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు నియామకం పూర్తి వివరాలు..."

Post a Comment