జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు నియామకం పూర్తి వివరాలు...
అమరావతి : ఏపీలోని 13 జిల్లాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంచార్జ్ మంత్రులను నియమించారు. శుక్రవారం ఉదయం ఈ జాబితాను పార్టీ పెద్దలు అధికారికంగా విడుదల చేశారు.
ఇకపైపై ఈ మంత్రులంతా ఆయా జిల్లాల అభివృద్ధితో పాటు.. నేతల మధ్య సమన్వయంతో పాటు అన్ని కార్యక్రమాలు వీళ్లే చూసుకోనున్నారు.
జిల్లాల వారిగా చూస్తే...
శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - చేరుకువాడ
శ్రీరంగనాధరాజు
విశాఖపట్నం
- మోపిదేవి వెంకటరమణతూర్పుగోదావరి - ఆళ్ల నానిపశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్కృష్ణా - కన్నబాబు గుంటూరు - పేర్ని నాని ప్రకాశం - అనిల్ కుమార్
యాదవ్ నెల్లూరు - సుచరిత కర్నూలు - బొత్స సత్యనారాయణ కడప - బుగ్గన రాజేంద్రనాధ్
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
0 Response to "జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు నియామకం పూర్తి వివరాలు..."
Post a Comment