ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

*✨ ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల*


★ ఆంధ్రప్రదేశ్‌లో పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదల. 


★  ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు.


★ ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరు.


★ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు.


★ ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం.


★ 12 ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌ నిర్వహణ.


★ ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...

👇🏻👇🏻👇🏻

CLICK HERE TO DOWNLOAD



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల"

Post a Comment