2018 డీఎస్సీ ఫలితాలు విడుదల రాజమహేంద్రిలో విడుదల చేసిన విద్యామంత్రి
🍎డీఎస్సీ ఫలితాలు విడుదల
రాజమహేంద్రిలో విడుదల
చేసిన విద్యామంత్రి
డీఎస్సీ-2018 పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల
మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో మధ్నాహ్నం 12గంటలకు ఫలితాలను విడుదల
సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితా
మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీకోసం ఆన్లైన్ పరీక్షలు
మొత్తం 47 సబ్జెక్టుల్లో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,08,155 మంది దరఖాస్తు చేసుకోగా 5,05,547(85.81ు) మంది పరీక్షలకు హాజరయ్యారు.
CLICK HERE TO DOWNLOAD MERIT LIST
జనరల్ మెరిట్ లిస్టులను విడుదల చేసిన తర్వాత రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్షన్ జాబితాల తయారీ నెలాఖరు కల్లా పూర్తి కానుందని సమాచారం.
0 Response to "2018 డీఎస్సీ ఫలితాలు విడుదల రాజమహేంద్రిలో విడుదల చేసిన విద్యామంత్రి"
Post a Comment