మహిళా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు
సావిత్రి బాయ్ పూలె జన్మదినం
మహిళా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుకు
చెందిన
మార్గదర్శకాలు
వేయిటేజి పాయింట్లు
దరఖాస్తు చేయు విధానం
దరఖాస్తు నమునాలు అన్ని ఒకేచోటికి
సావిత్రి బాయ్ పూలె జన్మదినం
మహిళా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుకు
చెందిన
మార్గదర్శకాలు
వేయిటేజి పాయింట్లు
దరఖాస్తు చేయు విధానం
దరఖాస్తు నమునాలు అన్ని ఒకేచోటికి
CVPRASAD
సావిత్రిబాయి పూలే జయంతి 3జనవరి సందర్భంగా
ఉత్తమ మహిళా ఉపాధ్యాయ పురష్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
మార్గదర్శకాలు విడుదల
దరఖాస్తులకోసం...
సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్యద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.[2]25 6 2001బాల్యం
ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నరు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు.
వివాహం
సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నా.రు
విద్యాబ్యాసం
"జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు.
0 Response to "మహిళా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు"
Post a Comment