మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీFeb

అమరావతి: మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు.

 హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, రికవరీ అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే జనవరి నెల పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.


 ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున స్టీరింగ్ కమిటీ వెళ్లింది


సమావేశం అసంపూర్తి గా ముగిసింది. మూడు డిమాండ్ల పై పట్టు పట్టిన కమిటి.తర్వాత తెలుపుతామన్న మంత్రుల కమిటి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీFeb"

Post a Comment