ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్
అమరావతి, జనవరి 8, (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ర్టేషన్లను ఈ నెల 11వ తేదీ నుంచి 13 వరకు చేసుకోవాలి.
సర్టిఫికెట్ల పరిశీలన 12నుంచి 17వరకు ఉంటుంది. 21న సీట్లకేటాయింపు పూర్తిచేస్తారు
0 Response to "ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్"
Post a Comment