కారుణ్య నియామకాలపై’ ఉత్తర్వులు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కొవిడ్తో మృతి చెందిన ప్రభుత్వోద్యోగులు, ఫ్రంట్లైన్ వారియర్స్ కుటుంబ సభ్యులలో
అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వోద్యోగం కల్పిస్తూ సర్కారు ఉత్తర్వు జారీ చేసింది.
మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన లేదా తక్కువ స్థాయి ఉద్యోగం కల్పిస్తామంటూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది
0 Response to "కారుణ్య నియామకాలపై’ ఉత్తర్వులు"
Post a Comment