ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ..






ఉద్యోగుల ఆందోళనను మంత్రులు కేబినెట్‌ భేటీలో ప్రస్తావించారు. వారిలో పీఆర్‌సీపై ఉన్న అపోహలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ స్థితిగతులను వివరించేందుకు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపడానికి కమిటీ వేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన విజయవాడకు వచ్చిన వెంటనే.. ఉద్యోగులతో చర్చల ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ.."

Post a Comment