Ap News: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ శుభవార్త





అమరావతి: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. 



ఒప్పంద ఉద్యోగుల సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసు కాలాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Ap News: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ శుభవార్త"

Post a Comment