🎯27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

🎯27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం:*

✳️ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ నెల 27న రాష్ట్రంలోని గుర్తింపు పొందిన
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరగనున్నట్లు తెలిసింది.

✳️ఈ సమావేశంలో పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. 

❇️ఈ సమావేశంలోనే 11వ పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను బహిరంగపర్చాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీలు డిమాండ్ చేస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "🎯27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం"

Post a Comment