ఈనాడు, అమరావతి: పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు
. తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు కలిసివచ్చాయి. ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9-18 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి
0 Response to "పాఠశాలలకు దసరా సెలవులు 11 నుంచి"
Post a Comment