తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి: మంత్రి సురేష్Sep

అమరావతి: పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు తెలుగు అకాడమీ పుస్తకాలపై ఆధార పడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు
. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని తెలిపారు. తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ పనిచేస్తుందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి: మంత్రి సురేష్Sep"

Post a Comment