కార్యాలయాల్లో 5 నిమిషాలు యోగా విరామం అన్ని శాఖలకు కేంద్రం ఉత్తర్వులు

దిల్లీ: కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు 5 నిమిషాలు యోగా విరామం తీసుకొనేలా
ప్రోత్సహించాలని కోరుతూ కేంద్రం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఉద్యోగుల్లో నూతనోత్తేజం వస్తుందని, మెరుగైన సామర్థ్యాలతో పనిపై దృష్టి సారించేందుకు ఉపకరిస్తుందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే అంశంపై కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘వై బ్రేక్‌’ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కార్యాలయాల్లో 5 నిమిషాలు యోగా విరామం అన్ని శాఖలకు కేంద్రం ఉత్తర్వులు"

Post a Comment