దిల్లీ: రెవెన్యూ లోటు భర్తీకి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది
దిల్లీ: రెవెన్యూ లోటు భర్తీకి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ
తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది
తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది
0 Response to "దిల్లీ: రెవెన్యూ లోటు భర్తీకి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది"
Post a Comment