రేపు పదో తరగతి ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. 







ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపు పదో తరగతి ఫలితాలు విడుదల"

Post a Comment