పదవ తరగతి -మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌

ఆంధ్ర ప్రదేశ్‌ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు
06-08-2021 తేదీన విడుదల చేయడం జరిగినది.

2020-21 విద్యా సంవత్సరం నందు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధిని విద్యార్థులు వారి ఉన్నత
చదువుల కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళు వారికి మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌ ను ఈ సంవత్సరం నుండి అన్దెన్‌ ద్వారా
డొన్లోడ్‌ చేసుకొనుటకు అవకాశం కల్పించడమైనది. దీనికై ఫీజు.80/- ఆన్లైన్‌ ద్వారా చెల్లించవలెను.

అదే విధంగా 2004 నుండి 2020 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన విధ్యార్థులు కూడా మైగ్రేషన్‌
సర్టిఫికేట్‌ కావలసిన యెడల ఆన్టైన్‌ లో దరఖాస్తు చేసుకొనవలెను.

24-08-2021 నుండి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించబడును. //7/.056.20.90౪.10 వెబ్సైట్‌
నందు గల విధి విధానములను అనుసరించి ఆన్డైన్‌ లో ఈ సర్టిఫికేట్‌ ను డౌన్లోడ్‌ చేసుకొనగలరు అని ప్రభుత్వ





పరీక్షల సంచాలకుల వారు శ్రీఎ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదవ తరగతి -మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌"

Post a Comment