పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్‌ కిట్లు పంపిణీ కొరకు మరియు “మన బడి: నాడు-నేడు” - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్టినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్‌ కాంపైక్స్‌ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు

విషయం: _ పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్‌ కిట్లు పంపిణీ కొరకు మరియు
“మన బడి: నాడు-నేడు” - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్టినేటర్లకు,
సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్‌ కాంపైక్స్‌ ప్రధానోపాధ్యాయులకు
మార్గదర్శకాలు.




నిర్దేశాలు: 1) ఆర్‌.సి.నెం. 53-16021/3/2021-0340 580-558 తేది: 07-06-2021
2) ఆర్‌.సి.నెం. 55-16021/3/2021-0340 590-558 తేది: 05-08-2021

***
ఆదేశములు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా
“మన బడి:నాడు-నేడు” అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,669
కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగినది. మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా దీనిని ప్రభుత్వం 2021 ఆగస్టు
16న ప్రజలకు అంకితం చేయనున్నారు. అలాగే అదేరోజు రెండవ దశలో భాగంగా 16,368 పాఠశాలల్లో రూ.4,535 కోట్లతో
మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది
నిర్వహిస్తున్న 'జగనన్న విద్యాకానుక! కార్యక్రమం అదే రోజు ప్రారంభించనున్నారు.

గత సంవత్సరం 'జగనన్న విద్యా కానుక 'లో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత
బూట్లు మరియు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు మరియు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో
అదనంగా 6 నుండి పదో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ ఫర్డ్‌ డిక్షనరీ, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్‌ డిక్షనరీల(బొమ్మల
నిఘంటువు) ను అందించనున్నారు. దీనికోసం రూ. 731.30 కోట్లతో _ 47, 32, 064 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

'మన బడి: నాడు-నేడు? మొదటి దశ ముగింపులో భాగంగా, సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తమ సేవలందించిన ఇద్దరు
హెడ్‌ మాస్టర్స్‌, ఇద్దరు ఇంజనీర్లు మరియు రెండు పేరెంట్స్‌ కమిటీలను గుర్తించి, వారికి తగిన విధంగా సన్మానించాలని
అభ్యర్థించారు.

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాటించవలసిన విషయాలు

* _'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్‌ కిట్లును 16.08.2021 నుండి 31.08.2021 లోపు పంపిణీ చేయాలి. మొదట వచ్చిన

రం న రార కాత

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్‌ కిట్లు పంపిణీ కొరకు మరియు “మన బడి: నాడు-నేడు” - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్టినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్‌ కాంపైక్స్‌ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు"

Post a Comment