పాఠశాల విద్య - వరీక్షా పే చర్చ 2021 కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రివర్యులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించుట గురించి - కొన్ని సూచనలు - జారీ
విషయం : పాఠశాల విద్య - వరీక్షా పే చర్చ 2021 కార్యక్రమంలో గౌరవనీయ
ప్రధానమంత్రివర్యులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించుట
గురించి - కొన్ని సూచనలు - జారీ చేయుట గురించి.
సూచిక: 1. సైల్నెం. 1650/2020 - ఎన్.ని.హెచ్.4, తేదీ 09.02.2021
సంచాలకులు(ఎస్. సి. హెచ్. 4), పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం,
విద్యామంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం.
2. 11.02.2021న కార్యదర్శి, పాఠశాల విద్య మరియు అక్షరాస్యతా విభాగం
(ం59) న్యూఢిల్లీ వారు వీడియో కాన్ఫరెన్సులో ఇవ్వబడిన సూచనలు.
సి
పై సూచికలను అనుసరించి రాష్ట్రంలోని అందరు పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు, జిల్లా
విద్యాశాఖాధికారులకు ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా గౌరవనీయ భారతప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి
గారు అతిత్వరలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో “పరీక్షా పే చర్చ 2021” కార్యక్రమమును
నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు హాజరగు విద్యార్థుల మానసిక
ఒత్తిడిని, భయాందోళనలను తొలగించుట కొరకు కొన్ని రకాల సూచనలు చేస్తారు. తద్వారా విద్యార్థులు పరీక్షలకు
ఒత్తిడి లేకుండా హాజరుకాగలుగుతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న
విద్యార్థులు అర్హులు.
పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అందరు పాఠశాల విద్యాప్రాంతీయ సంచాలకులు,
0 Response to "పాఠశాల విద్య - వరీక్షా పే చర్చ 2021 కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రివర్యులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించుట గురించి - కొన్ని సూచనలు - జారీ"
Post a Comment