సిలబస్ తగ్గిస్తాం: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ, జూన్ 6:
కరోనా కారణంగా కోల్పోయిన కాలాన్ని సర్దుబాటు చేసేందుకు సిలబ్సను
హేతుబద్ధీకరించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
(సీబీఎ్సఈ) సిద్ధంగా ఉంది.
నెల రోజుల్లో సిలబ్సను తగ్గిస్తామని బోర్డు
చైర్మన్ మనోజ్ అహూజా తెలిపారు. ‘
బడుల భవిష్యత్తు: కరోనా సవాళ్లను
అధిగమించడం’ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
కరోనా కారణంగా వచ్చే విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ తన సిలబ్సను తగ్గిస్తుందని
కేంద్ర మాననవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ ఏప్రిల్లో ప్రకటించిన
విషయం తెలిసిందే
0 Response to "సిలబస్ తగ్గిస్తాం: సీబీఎస్ఈ"
Post a Comment