సిలబస్‌ తగ్గిస్తాం: సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ, జూన్‌ 6: కరోనా కారణంగా కోల్పోయిన కాలాన్ని సర్దుబాటు చేసేందుకు సిలబ్‌సను హేతుబద్ధీకరించడానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) సిద్ధంగా ఉంది. 
నెల రోజుల్లో సిలబ్‌సను తగ్గిస్తామని బోర్డు చైర్మన్‌ మనోజ్‌ అహూజా తెలిపారు. ‘



బడుల భవిష్యత్తు: కరోనా సవాళ్లను అధిగమించడం’ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 


కరోనా కారణంగా వచ్చే విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ తన సిలబ్‌సను తగ్గిస్తుందని కేంద్ర మాననవనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఈ ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సిలబస్‌ తగ్గిస్తాం: సీబీఎస్‌ఈ"

Post a Comment