ఆరోగ్యశాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతి

ఆరోగ్యశాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతి 



ఈనాడు, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్ట్రల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు.


 అ ప్రస్తుతం ఉన్న స్టాఫ్‌ నర్సులు, ఫార్భసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అ వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1021 బోస్టులను భర్తీ చేయనున్నారు. అ ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్‌ సర్జన్‌, దంత సహాయ సర్జన్‌ పోస్పలు భర్తీ చేస్తారు. పరిశ్రమల శౌఖ డైరెక్టర్‌కు అనోం వురన్మారం ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం ఎంపికయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్ట్‌గా గతంలో అసోంలో పనిచేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆరోగ్యశాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతి"

Post a Comment