Tenth class exam
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ...
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి.
►జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm
జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)
►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)
►జూలై 13న మ్యాథ్స్ (9.30am- 12.45pm)
►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)
►జూలై 15న సోషల్ స్టడీస్ (9.30am- 12.45pm
కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదింపు. ప్రతి పేపర్కు వంద మార్కులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
జూలై 10 నుండి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు
భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ
*Time table -PSTUAP*
సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు
10 వ తేదీ తెలుగు,
11వ తేదీ హిందీ ,
12వ తేదీ ఇంగ్లీష్ ,
13వ తేదీ గణితం ,
14వ తేదీ సైన్స్ ,
15వ తేదీ సోషల్.
సోర్స్ సాక్షి టీవీ
లెక్కల జమాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు,
ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్ర ప్రదేశ్
0 Response to "Tenth class exam"
Post a Comment