మన్కీ బాత్ కోసం సలహాలు ఆహ్వానించిన పి.యం
మన్కీ బాత్ కోసం
సలహాలు ఆహ్వానించిన పి.యం
31వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో
న్యూఢిల్లీ: మన్కీ బాత్ కార్యక్రమం కోసం సలహాలు, సూచనలివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు.
ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరుతో ప్రతినెలా ఆకాశవాణి ద్వారా ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ సారి ప్రసారం కాబోయే మన్ కీ బాత్ 65వది
ప్రజలు తమ విలువైన సలహాలను, సూచనలను ఈ నెల 30లోగా 1800-11-7800 టోల్ ఫ్రీ
నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చు. హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే
సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది
0 Response to "మన్కీ బాత్ కోసం సలహాలు ఆహ్వానించిన పి.యం"
Post a Comment