1650కి చేరిన పాజిటివ్ కేసులు

*#APMediaBulletinCovid Updates* *04-05-2020* 

*1650కి చేరిన పాజిటివ్ కేసులు * గత 24 గంటల్లో 10,292 సాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.*

*రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1650 పాజిటివ్ కేసు లకు గాను 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. *




*ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1093*

*#APFightsCorona #COVID19*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "1650కి చేరిన పాజిటివ్ కేసులు"

Post a Comment