టీడీఎస్ మినహాయింపు దరఖాస్తు గడువు పెంపు
టీడీఎస్ మినహాయింపు దరఖాస్తు గడువు పెంపు
* జూన్ ౩౦ వరకు అవకాశం
ప్రకటించిన ఆదాయ పన్నుశాఖ
లాక్డౌన్ నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను విభాగం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి టీడీఎస్( ట్యాక్స్ డిడక్షీన్ ఎట్ సోర్స్) మినహాయింపు వ్యక్తిగత క్లెయిమ్ల కోసం 15జీ, 15హెచ్ దరఖాస్తుల దాఖలకు మరింత గడువు ఇచ్చింది. వడ్డీపై వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు కోరుతూ ఫామ్ 15జీ, 15హెచ్ దాఖలు చేస్తారు. అయితే మహమ్మారి కరోనా కారణంగా దేశంలో పరిస్మితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయ పన్ను విభాగం వివరించింది
. తమ ఆదాయం పన్నుపరిధి లోపు ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా ఫామ్ 15జీ, 1హెచ్ లను దాఖలు చేస్తారు. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుతూ ఈ మేరకు క్లెయిమ్ చేస్తారు. సాధారణంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులు, ఫైనాన్నియల్ ఇన్స్తట్యూట్లకు పన్ను చెల్లింపుదార్లు ఈ మేరకు దరఖా స్తులను అందజేస్తారు
. 15జీ, 15్హెచ్ దరఖాస్తులను జూన్ 80, 2020 వరకు దాఖలు చేయవచ్చు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తున్నామని సీబీడిటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, ఫైనాన్నియల్ ఇన్స్టట్యూట్ల తోపాటు ఆర్థిక వ్యవ" న్ధలో కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభా వం ఉంది. వీపత్కరమైన ఈ పరిస్మితుల్లో అనేక వుంది తము దరఖాస్తులను అందజేసే పరిస్తితి 'లేదు. ఇలాంటి ఇబ్బం దులు ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం కలిగించేం దుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీడీటీ పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి వ్యాలీడ్ 4 15జీ, 15 హెచ్ దరఖాస్తులను ఎవరైనా దాఖలు స చేసినట్టయితే పరిగణించడతాయి. జూన్ 80 ఒో వరకు ఈ మేరకు వెసులుబాటు ఉందని _ స్పష్ట చేసింది.
* జూన్ ౩౦ వరకు అవకాశం
ప్రకటించిన ఆదాయ పన్నుశాఖ
లాక్డౌన్ నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను విభాగం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి టీడీఎస్( ట్యాక్స్ డిడక్షీన్ ఎట్ సోర్స్) మినహాయింపు వ్యక్తిగత క్లెయిమ్ల కోసం 15జీ, 15హెచ్ దరఖాస్తుల దాఖలకు మరింత గడువు ఇచ్చింది. వడ్డీపై వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు కోరుతూ ఫామ్ 15జీ, 15హెచ్ దాఖలు చేస్తారు. అయితే మహమ్మారి కరోనా కారణంగా దేశంలో పరిస్మితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయ పన్ను విభాగం వివరించింది
. తమ ఆదాయం పన్నుపరిధి లోపు ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా ఫామ్ 15జీ, 1హెచ్ లను దాఖలు చేస్తారు. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుతూ ఈ మేరకు క్లెయిమ్ చేస్తారు. సాధారణంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులు, ఫైనాన్నియల్ ఇన్స్తట్యూట్లకు పన్ను చెల్లింపుదార్లు ఈ మేరకు దరఖా స్తులను అందజేస్తారు
. 15జీ, 15్హెచ్ దరఖాస్తులను జూన్ 80, 2020 వరకు దాఖలు చేయవచ్చు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తున్నామని సీబీడిటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, ఫైనాన్నియల్ ఇన్స్టట్యూట్ల తోపాటు ఆర్థిక వ్యవ" న్ధలో కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభా వం ఉంది. వీపత్కరమైన ఈ పరిస్మితుల్లో అనేక వుంది తము దరఖాస్తులను అందజేసే పరిస్తితి 'లేదు. ఇలాంటి ఇబ్బం దులు ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం కలిగించేం దుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీడీటీ పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి వ్యాలీడ్ 4 15జీ, 15 హెచ్ దరఖాస్తులను ఎవరైనా దాఖలు స చేసినట్టయితే పరిగణించడతాయి. జూన్ 80 ఒో వరకు ఈ మేరకు వెసులుబాటు ఉందని _ స్పష్ట చేసింది.
0 Response to "టీడీఎస్ మినహాయింపు దరఖాస్తు గడువు పెంపు"
Post a Comment