న్యూఢిల్లీ: ఆధార్ కార్డును
పాన్తో అనుసంధానించుకునేందుకు ఈ నెలాఖరే తుది గడువని, ఈ లోపు వాటిని
తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ (ఐటీ) స్పష్టం చేసింది.
గడువులోపు
అనుసంధానం చేసుకోని పక్షంలో పాన్ పనిచేయదని తెలిపింది. బయోమెట్రిక్
ఆధార్ ప్రమాణీకరణ లేదా సమీప పాన్ సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి
చేయవచ్చని వివరించింది
0 Response to "పాన్-ఆధార్ లింక్కు నెలాఖరే తుది గడువు"
Post a Comment