4 నుంచి వారోత్సవాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు విద్యాశాఖ అధికారులకు గురువారం ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు. చిత్తూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కొంతమంది తల్లుల, సంరక్షకుల వివరాలు క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నాయని, వీటిని ఈ నెల 5 నాటికి పరిశీలించి అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు కమిషనర్ కార్యాలయానికి తప్పనిసరిగా తెలియపరచాలని ఆదేశించారు. తల్లులు, సంరక్షకులు ఈ పథకానికి అర్హులమని, జాబితాలో పేర్లు లేవని తెలియజేస్తే తగిన ధ్రువపత్రాల నకళ్లను సేకరించి మండల విద్యాశాఖ అధికారి ద్వారా 5వ తేది సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయానికి పంపించాలని తెలిపారు
ఈ నెల 4 నుంచి 9 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అమ్మఒడి వారోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. తొలి రోజు అమ్మఒడి పథకం గురించి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 6న మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంపు, ఆహార పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి అవగాహన కార్యక్రమం. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించాలి.
8న మనబడి-నాడు నేడు కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. మరుగుదొడ్ల, పారిశుధ్య నిర్వహణలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యత గురించి వివరించాలి. 9న అమ్మ ఒడి ప్రారంభోత్సవం వేడుక నిర్వహించాలి
పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాద్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. 242/ఎఉఐ/2019 తేది : 02.01.2
20
త చు న నా
విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ త
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొ,
సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
నిర్దేశములు : 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-11) వారి ఉత్తర్వులు నెం.
తేది : 4 11.2019
2 ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22. 11.2019
[ల
20
మనవే
9,
4 ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2122019
5, ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి. నెం. 242/ఎ & ఐ/2019, తేది: 20.12.2019
6. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 31.12.2019
ఆదేశములు
జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్గుల/సంరక్షకుల జాబితాలు సిద్ధం చేసేందుకు |
సూచికలు 2 నుంచి 6లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
2. _ పై ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు మొదటి ల
పొందుపరచిన అర్హులైన విద్యార్థుల వివరాలను 28-12-2019 నుండి 1-1-2020 దాకా గ్రామసచివాలయ్యాల
ద్వారా సోషల్ ఆడిట్ నిమిత్తం ప్రదర్శించి సదరు ఆడిట్ ద్వారా తెలియవచ్చిన అభ్యంతరాలను ఈ కార్యాలయానికి
తెలియజేశారు. వారు తెలియపరచిన అభ్యంతరాల్ని పరిశీలించి సిఇఓ ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా మొదటి జాబితాలో
అర్హులైన తల్గుల/సంరక్షకుల తుది జాబితాను 2-1-2020 నాడు అందరూ జిల్లా విద్యాశాఖాధికారులకు ఇంటర్మీడియ
ప్రాంతీయ విద్యాధికారులకు, డివిజనల్ మండల మరియు విద్యాశాఖాధికారులకు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్టినేటర్ల
పాఠశాలలకు, కళాశాలలకు మరియు గ్రామ సచివాలయాలకు/వార్డు సచివాలయాలకు పంపడమైనది.
3. _ సదరు జాబితాలను గ్రామసచివాలయాలలో 2-1-2020 నాడు ప్రదర్శించవలసిందిగా సంబంధిత అధికారులను
ఇందుమూలముగా ఆదేశించడమైనది.
CLICK HERE TO DOWNLOAD GUIDELINES, SCHEDULE
4. _. ఈ కార్యక్రమాన్ని 9-1-2020న చిత్తూరు పట్టణంలో గౌరవనీయ మ్లాలుంపకు
ప్రారంభించనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 4-1-2020 నుండి 9-1-2020 దాకా రాష్ట్రంలోని అ
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు (పైవేట్ జూనియర్ కళాశాలల్లో
“అమ్మఒడి వారోత్సవం” నిర్వహించడానికి నిర్ణయించడమైనది. ॥
5. _ “అమ్మఒడి వారోత్సవం” ఈ కింది విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్ర
జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించవలసిందిగా ఇందు మూలముగా
ఆదేశించడమైనది.
పై
0 Response to "జగనన్న అమ్మఒడి కార్యక్రమం-అమ్మఒడి వారోత్సవం"
Post a Comment