ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ రద్దు

యూఢిల్లీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రైబ్యునల్‌ను రద్దు చేస్తూ మంగళవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ 


ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ రద్దు

సాక్షి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అడ్మిని స్టేటివ్‌
ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది,
ప్రజానివేదనలు, పెన్షన్ల శాఖ మంగళవారం
గెజిట్‌ నోటిఫికేషన్‌ నీ చేసింది. ఆంధ్రప్ర
దేశ్‌ అభ్యర్థన మేరకు ఈ ట్రిబ్యునల్‌ను
ఏర్పాటు చేస్తూ 26 అక్షోబరు 1989న కేంద్రం
గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
హైకోర్టు సమ్మతి పొందిన తరువాత చేసిన అభ్యర్థన మేరకు నాటి గెజి
ట్‌ను వం మ క తాజాగా జారీ చేసిన నోటిఫికేష
న్‌లో పేర్కొంది. ఈ గెజిట్‌ తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ రద్దు"

Post a Comment