DRYSR KANTi VELUGU PROGRAMME GUIDELINES FOR PHASE I of PROGRAMME OBJECTIVES
అనంతపురంలో శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాష్ట్రంలోని 5.40 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు, శస్త్ర చికిత్సలు
మొత్తం ఆరు దశల్లో వైఎస్సార్ కంటి వెలుగు అమలు
తొలి దశలో అక్టోబర్ 10 నుంచి 16 వరకు 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగురువారం శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీన్ని ఈ నెల 10 (గురువారం)న అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ‘కంటి వెలుగు’ కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన తనకు అత్యంత ప్రాధాన్య రంగాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా సీఎం దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ప్రజలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతోపాటు కంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారని, వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రతి మంగళవారం ‘స్పందన’పై సమీక్ష సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగును ఎలా నిర్వహించాలనే అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్ కంటి వెలుగు’కు కార్యాచరణ సిద్ధం చేశారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చికిత్సలు
వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు
ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ప్రజలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతోపాటు కంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారని, వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రతి మంగళవారం ‘స్పందన’పై సమీక్ష సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగును ఎలా నిర్వహించాలనే అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్ కంటి వెలుగు’కు కార్యాచరణ సిద్ధం చేశారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చికిత్సలు
వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు
నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం
అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం 11.30 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శిస్తారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు
అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం 11.30 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శిస్తారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. స్థానిక మంత్రి కార్యాలయంలో దసరా నాడు ఆయన కంటి వెలుగు కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టక పోవటం వలన అనేకమంది కంటి సంబంధిత వ్యాధుల బారిన పడి చూపు కోల్పోతున్నారన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 560 కోట్ల వ్యయంతో 6 దశలుగా ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయనున్నామన్నారు. తొలిదశలో ఈనెల 10 నుంచి 16 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అధికారులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తారన్నారు
HEALTH MEDICAL & FAMILY WELFARE DEPARTMENT
DRYSR KAbtiVELUGU PROGRAMME
GUIDELINES FOR PHASE I of PROGRAMME
OBJECTIVES:
1. Screening of all school children for identification of children with
defective vision and other eye problems
KEY STARTEGIES FOR ACHIVING OBJECTIVES:
1. 100% coverage of children by repeated visits to schools till last child
is screened
2. Ensuring quality in screening by training, reorientation to health
staff, teachers and
3. Monitoring at schools by the MOs and District Programme Officers
4. Ensuring quality in data uploading by close monitoring of MOs
GUDIELINES FOR SCREENING OF CHILDREN
1. Every child in the state shall be screened with preliminary screening test by
the preliminary screening team. Utmost care shall be taken for screening of
all children.
2. In case of absentees during screening dates, mop rounds or second/third
visits shall be conducted for covering all children.
3. All the teams shall be adequately trained and able to conduct the preliminary
screening. PHC medical officers shall conduct the PRE LAUNCHING SESSIONS
on 09.10.209 with all the teams in their PHC area and reorient the staff on
preliminary screening filling up of ASHA BOOKs and data uploading.
4. Medical Officers and District Programme Officers shall ensure the quality of
screening test conducted by the preliminary screening teams by conducting
the supervisory visits to all the schools and monitor the preliminary screening
tests in the schools.
5. PHC Medical officer shall visit every school where screening is being done
every day.
6. Adequate care shall be taken that there shall be no FALSE NEGATIVES
(Students with defective vision identified as normal vision) in the test
7. Preliminary screening team shall be available at the schools by 8.00 AM and
shall complete the screening by first half of the day. During the second half ,
screening team shall go to concerned PHC and handed over to the ANM. ANM
shall upload the screening data with the credentials provided to the ANMs OF
PHCs.
8. Preliminary screening test shall be conducted in the presence of school
teachers with their assistance. Before starting of preliminary screening,
school teachers shall be reoriented about the process of preliminary
screening test.
9. DMHOs shall request the District Educational Officers to ensure the following
at every school where screening is scheduled
a. Availability of teachers and head masters, half an hour prior to school
opening time and coordinate for conducting the screening tests.
b. Make the children to queue for attending the test.
c. In case of absentees during the screening day, Head Masters and
School teachers shall be coordinate with the ASHAs and ANMs for
completion of screening to every child.
10.After completion of screening of children, data shall be immediately noted in
the ASHA BOOKs and proceed for screening of next child. In no case this
procedures shall be deviated.
11.After completion of all the children in the class , signature of teacher shall be
obtained in ASHA BOOK and after completion of school , signature of head
masters shall be obtained on the ASHA BOOKs
12.After completion of screening at school, filled in ASHA BOOKs shall be handed
over to concerned ANM for data uploading.
0 Response to "DRYSR KANTi VELUGU PROGRAMME GUIDELINES FOR PHASE I of PROGRAMME OBJECTIVES"
Post a Comment