10న వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్‌

అనంతపురంలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న 'వైఎస్సార్‌ కంటి వెలుగు' కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.

బుధవారం రాజమండ్రికి సీఎం వైఎస్‌ జగన్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు







వైఎస్సార్‌సీపీ నేత శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె విహహ వేడుకకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10న వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్‌"

Post a Comment