సెప్టెంబరుకల్లా బాలలందరికీ రోటా వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను


 సెప్టెంబరుకల్లా దేశంలోని బాలలందరికీ అందుబాటులోకి తెచ్చే 



వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారమిక్కడ ప్రారంభించారు. 


2022కల్లా అతిసార(డయేరియా) కారణంగా బాలల మరణాలకు 



పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సెప్టెంబరుకల్లా బాలలందరికీ రోటా వ్యాక్సిన్‌"

Post a Comment