42 లక్షల మంది టీచర్లకు శిక్షణ: కేంద్రం 1

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ‘నిష్ఠ’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యా య శిక్షణా కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ 




ఈనెల 22న(గురువారం) ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా 19వేల ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు వేదికగా 42 లక్షల మందికిపైగా ఉపాధ్యాయులకు బోధనా మెళకువలపై అవగాహన కల్పించనున్నారు. 


‘నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ స్కూల్‌ టీచర్స్‌ హెడ్‌ హొలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌’ సంక్షిప్త నామమే ‘నిష్ఠ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "42 లక్షల మంది టీచర్లకు శిక్షణ: కేంద్రం 1"

Post a Comment