ఆదర్శ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం ప్రవేశ ప్రకటన విడుదల

*🍁 ఆదర్శ పాఠశాలలు*


★ ఆదర్శ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం ప్రవేశ ప్రకటన విడుదల. 


★ పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా164 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు.


★ ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం.


★ ప్రవేశం పొందిన బాల, బాలికలకు ఇంటర్మీడియట్‌ వరకు అన్ని సౌకర్యాలతో ఉచితంగా విద్యను అందిస్తారు.


★ దరఖాస్తు చేసుకోవడం ఇలా..

👇🏻👇🏻👇🏻

★ ఏపీ ఆన్‌లైన్‌ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

★ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్‌ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్‌.ఏపీ.జీవోవి.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

★ దరఖాస్తు ప్రింట్‌ తీసుకొని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి.

★ ఆధార్‌, కులం, ఆదాయం, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు ఇవ్వాలి. 

★ ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్‌లైన్‌, మీ సేవ కేంద్రాల్లో చెల్లించాలి.

CLICK HERE TO DOWNLOAD ALL INFORMATION

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆదర్శ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం ప్రవేశ ప్రకటన విడుదల"

Post a Comment